బండి రమేష్ ని మర్యాద పూర్వకంగా కలిసిన బాలానగర్ సిఐ నరసింహ రాజు
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 16: కూకట్పల్లి ప్రతినిధి
బాలానగర్ సిఐ గా నూతనంగా నియమితులైన నరసింహ రాజు, బుధవారం కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ ని బాలానగర్ పార్టీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రమేష్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి , కొప్పిశెట్టి రఘు , లక్ష్మయ్య , సతీష్ రెడ్డి , సుధాకర్ రెడ్డి , అజాచ్, తదితరులు పాల్గొన్నారు