మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణం ఆవుల రాజిరెడ్డి క్యాంపు కార్యాలయంలో నర్సాపూర్ మండలం ఎల్లారెడ్డి తండా కు చెందిన సోని కి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 60 వేల రూపాయల చెక్కును పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అందజేశారు