సీఎం గుడివాడ పర్యటన ఖరారు..

 

IMG 20240814 WA0002

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు గుడివాడ పర్యటన ఖరారైంది. పంద్రాగస్టు  అన్న క్యాంటీన్లను ఆయన గుడివాడలో ప్రారంభించ నున్నారు.ఉదయం 6.30 గంటలకు ప్రారంభిస్తారని సమాచారం.తొలి విడతలో 100 క్యాంటీన్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది.వీటికి ఆహార సరఫరా బాధ్యతలను హరేకృష్ణ ఫౌండేషన్ దక్కించుకుంది..

Join WhatsApp

Join Now