ఎంపీడీవో కార్యాలయంలో నాగుపాము కలకలం..

రెంజల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నాగుపాము కలకలం..

నిజామాబాద్ ( ప్రశ్న ఆయుధం ) జిల్లా ప్రతినిధి డిసెంబర్ 28

రెంజల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం నాగుపాము కలకలం రేపింది. బాత్‌రూంలో పాము కనిపించడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం ఇవ్వడంతో అతను పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశాడు.

Join WhatsApp

Join Now