అధికారులకు మెమో జారీ చేసిన కలెక్టర్ పమేలా సత్పతి
Jan 26, 2025,
కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి.. ఆరుగురు అధికారులకు మెమో జారీ చేశారు. కరీంనగర్ టౌన్ ACP, SP కార్పొరేషన్ ఈడీ, జిల్లా యూత్&స్పోర్ట్స్ ఆఫీసర్, జిల్లా సంక్షేమ అధికారి, DEO, DRDOలను సంజాయిషీ కోరుతూ మేమోలు జారీ చేశారు. కరీంనగర్ పట్టణంలో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వచ్చారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న పొంగులేటిపై ఓ గన్మెన్ పడటంతో ‘వాట్ దిస్ నాన్ సెన్స్.. కామన్సెన్స్ లేదా? అని కలెక్టర్పై మండిపడ్డారు.