ఈవీఎం గోదామును పరిశీలించిన కలెక్టర్ 

ఈవీఎం గోదామును పరిశీలించిన కలెక్టర్

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

సాధారణ తనిఖీలో భాగంగా ఈ.వి. ఎం. గోదామును పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. భారత ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఈ.వి. ఎం. గోదామును సాధారణ తనిఖీ గురువారం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, కామారెడ్డి ఆర్డీఓ వీణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు సరళ, నాయబ్ తహసీల్దార్ అనీల్, తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment