పిట్లం మండలంలో ఇంటింటికి సర్వే: గ్రామ ప్రజల సహకారం కోరుతున్న అధికారులు
రాంపూర్ సమగ్ర సర్వేలో ప్రతీ ఇంటికీ సేకరించిన వివరాలు
కామారెడ్డి జిల్లా పిట్లం ప్రశ్న ఆయుధం నవంబర్ 07:
పిట్లం మండలం రాంపూర్ (కలన్) గ్రామంలో సమగ్ర సర్వేను గ్రామపంచాయతీ సెక్రెటరీ భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్లి వారి వివరాలను నమోదు చేయాలని, వివరాలు నమోదు చేసిన తర్వాత స్టిక్కర్ లను అంటించాలని, కుటుంబ సమగ్ర సర్వేకు గ్రామ ప్రజలందరూ సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.