భారత రాజ్యాంగం..

IMG 20240916 WA0010 1

భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని జరుగుతున్న నిత్య పూలమాల కార్యక్రమంలో భాగ ంగా ఈరోజు 29వ రోజు పెద్దలు గౌరవనీయులు ఎన్ ఎల్ బి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వాసవి క్లబ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు అయిన ప్రభాకర్ గుప్తా గారి చేతుల మీదుగా 29 వ రోజున నిత్య పూలమాల కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బంగారు తెలంగాణ సేవా సమితి వ్యవస్థాపకులు పంపి శ్రీనివాస్ నాయి  దళిత సంఘాల ఐక్యవేదిక చైర్మన్ గట్టు అశోక్ కోశాధికారి సంఘీ యాదన్న  మంచింటి అంజన్న గారు కూడా ప్రభాకర్లు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభాకర్ గుప్తా  మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఒక కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి చెందినది కాదని అది యావత్తు భారతదేశ ప్రజల యొక్క ఆస్తి అని అలాంటి భారత రాజ్యాంగాన్ని కచ్చితంగా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్యాంశంగా చేర్చి ఈ దేశంలోని బాలబాలికలకు అందరికీ కూడా భారత రాజ్యాంగం యొక్క విలువలు విశిష్ట తెలియజేసేటట్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని అలా కాన్నిపక్షంలో కార్యక్రమం నిర్వాహకుల ఇచ్చే పిలుపులో భాగంగా ప్రతి కార్యక్రమంలో మేము కూడా భాగ్యస్వామ్యం అవుతామని ప్రభాకర్ గుప్తా గారు తెలియజేశారు

Join WhatsApp

Join Now