*గాంధారి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ గురు దత్తాత్రేయ దేవాలయం నిర్మాణ విరాళం*
ప్రశ్న ఆయుధం న్యూస్ ఏప్రిల్ 17 కామారెడ్డి జిల్లా గాంధారి
గాంధారి మండల కేంద్రం లో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ గురు దత్తత్రేయ దేవాలయం నిర్మాణ నిమిత్తం తన వంతు గా 25000 రూపాయలు విరాళం అందజేసిన కామెల్లి బాల్ రాజ్ మాజీ యం పి టి సి సభ్యులు ఆలయ కమిటీ వారికి అందజేయడం జరిగింది