ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దీప దాస్ మున్షిని కలిసిన కార్పొరేటర్ పుష్ప నగేష్

సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబరు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దీప దాస్ మున్షి, టీపీసీసీ తెలంగాణ ప్రదేశ్ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ లను హైదరాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్ మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now