సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన.

సైబర్
Headlines in Telugu
  1. సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన: లింగాల మండలంలో పోలీసు అధికారులు
  2. పోలీసు అధికారుల సూచన: సైబర్ నేరాల నుండి రక్షించుకునే విధానం
  3. సైబర్ భద్రతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహణ
  4. అపరిచిత వ్యక్తుల నుంచి కాల్ చేస్తే 100 నంబర్‌కు ఫోన్ చేయాలి: పోలీసు సూచనలు
  5. లింగాల మండలంలో 250 మంది విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థిని, విద్యార్థులకు పోలీసు అధికారులు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
విద్యార్థిని విద్యార్థులు సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అపరిచిత వ్యక్తులు తమకు ఫోన్ చేస్తే వివరాలు అందించవద్దని వెంటనే 100 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని విద్యార్థులకు సూచించారు. పోలీసులకు సమాచారం అందిస్తే తమ వివరాలను గొప్పగా ఉంచుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో 250 మంది విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now