*తిరుపతి*
*ట్రేడింగ్ పేరుతో సైబర్ ఆన్లైన్ మోసం*
7 లక్షల 20వేల నగదు కాజేసిన సైబర్ కేటుగాళ్లు.
గత సంవత్సరం అక్టోబర్ నెలలో కార్తిక్ అనే వ్యక్తికి వాట్స్అప్ కాల్.
ట్రేడింగ్ లో షేర్లు పెడుతున్న కార్తిక్ కు బ్యాంకు లోగో తో ఉన్న లింక్ తో వల .
పలు రకాల ట్రేడింగ్ సంస్థ పెట్టుబడుల్లో 7,20,000 షేర్లు కొన్న కార్తిక్.
షేర్లలో 4 లక్షల పైగా ఆదాయం వచ్చినట్టు చూపించిన సైబర్ నేరస్తులు.
షేర్లు, లాభాల మొత్తంలో 7 లక్షలు విత్ డ్రా చేయాలనుకున్న కార్తీక్.
మరింత డబ్బు పంపాలని కార్తీక్ ను కోరడంతో అనుమానం వచ్చి వెబ్సైట్ పరిశీలన.
మోసపోయానని గ్రహించి పోలీసులు చెంతకు……
కేసు నమోదు చేసిన ఎంఆర్ పల్లి సిఐ చిన్న గోవిందు.