Site icon PRASHNA AYUDHAM

బదిలీపై వెళ్లిన రాష్ట్ర పశు వైద్యాధికారి రమేష్ ను సన్మానించిన దమ్మపేట మండల సిబ్బంది

IMG 20241114 WA0254

దమ్మపేట మండలంలో గత 17 సంవత్సరాలుగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన డాక్టర్ ఎం రమేష్ బాబు ఇటీవల కాలంలో రాష్ట్ర వెటర్నరీ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైనందున ఈరోజు దమ్మపేటలో మండల స్టాప్ ఘనంగా సన్మానించడం జరిగింది. ఆయన సేవలు మరువలేనివని, నిజాయితీతో బాధ్యత యుతంగా తన వృత్తిలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తిగా పేరు పొందారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Exit mobile version