ద్విచక్ర వాహనం ప్రయాణిస్తున్న ఒకరి మృతి,

IMG 20241016 WA0123

ములుగు జిల్లా : వెంకటాపూర్ (మం) పెద్దాపూర్ – జంగుపల్లి గ్రామాల మధ్య లారీ – ద్విచక్ర వాహనం ఢీ ద్విచక్ర వాహనం ప్రయాణిస్తున్న ఒకరి మృతి, ఇద్దరికీ తీవ్ర గాయాలు పేరాల వెంకట్, వేముల మణి ప్రసాద్, జక్కిరాజు జస్వంత్ అనే ముగ్గురు యువకులు పెద్దాపూర్ నుండి భూపాలపల్లికి వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదం క్షతగాత్రులను వారిని భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

Join WhatsApp

Join Now