కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ పెంపుపై హర్షం..
కామారెడ్డి జిల్లా బాన్సువాడ
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 17:
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ 50% నుండి 53% పెంచినందుకు ప్రభుత్వానికి ధన్యవాదములు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి చందూరి హన్మాండ్లు ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు 3% డిఎ కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపింది గత ఏడాది కూడ ఇదే సమయంలోనే ఉద్యోగుల డీఏ ను 4% పెంచింది ఈ నిర్ణయంతో రు. 18000 బేసిక్ జీతం ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి జీతం ఈ ఏడాది జులై 1 నుంచి 540 మేర పెరుగనుంది కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ లాభం చేకూరానుంది ఈ సంవత్సరానికి రెండు సార్లు కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచింది ఈ నిర్ణయంతో ఉద్యోగులకు, పెన్షనరు లకు మేలు జరుగుతుంది ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వక్తం చేస్తున్నారు.