కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్..

వేగవంతం

కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్..

నాగిరెడ్డిపేట మండల శాఖ బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భాంగా మండల అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. తడిసిన ధాన్యాన్నీ తరుగు లేకుంట కొనుగోలు చేయాలన్నారు. వాతావరణం పరిస్థితి బాగాలేనందున కొనుగోలు ప్రక్రియ
వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now