ప్రశ్న ఆయుధం న్యూస్ మే 31 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా సింగరేణి విస్తరిస్తాం,విస్తరణకు అవసరమైన సమాచారం, సూచనల నియమించాం.నివేదిక రాగానే కార్యాచరణ చేపడతాం అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడారు.
వంద సంవత్సరాల పైబడిన అనుభవం ఉన్న సింగరేణిని లాభదాయకమైన టెక్నికల్, మినరల్స్ తవ్వే ఆలోచనలో ఉన్నదన్నారు.రాబోయే 30 సంవత్సరాల కాలం పాటు 22 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీసేందుకు కొత్త గనులు సిద్ధంగా ఉన్నాయి అన్నారు.
సింగరేణి కార్మికుల రక్షణే ప్రధాన ధ్యేయం..ఆ తరువాతే వ్యాపారం.
సింగరేణి కార్మికులు తెలియజేశారు. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే కోటి రూపాయల ప్రమాద బీమా తో పాటు కారుణ్య నియామకం చేపడుతున్నాం.దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు.స్థాయికి ఎదిగిందని అన్నారు.ఈ కార్యక్రమం కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగింది, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి.తుమ్మల నాగేశ్వరరావు, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కొప్పుల రాజు,వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్
సింగరేణి జిఎం కార్యాలయం, వర్క్ షాప్ ప్రారంభం అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
