ప్రశ్న ఆయుధం సుజాతనగర్ మండల ప్రతినిధి మే 22
కొత్తగూడెం నియోజకవర్గం సుజాత నగర్ గ్రామంలో సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి ఖమ్మం పార్లమెంట్ సోషల్ మీడియా ఇంచార్జ్ వీరాపురం రామలక్ష్మణ్ రావు తండ్రి గారైన వీరాపురం వెంకటేశ్వర్లు అనారోగ్యంతో ఇటీవల మరణించారని తెలుసుకుని వారి నివాసంలో వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు ధైర్యంగా ఉండాలని అండగా ఉంటామని హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అనుబంధ సంఘాల నాయకులు ప్రజా ప్రతినిధులు సుజాతనగర్ మండల అధ్యక్షుడు చింతలపూడి రాజశేఖర్ సొసైటీ చైర్మన్
మండే వీర హనుమంతరావు మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ మోత్కూర్ ధర్మారావు ఏనుగుల అర్జున్ రావు మాజీ ఎంపీటీసీ భద్రం సుజాతనగర్ మైనార్టీ అధ్యక్షులు ఎస్కే అజమాత్ పా ష పురేటి నరేష్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
వీరాపురం రామలక్ష్మణ్ రావు కుటుంబాన్ని పరామర్శించిన డీప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క
by Naddi Sai
Published On: May 21, 2025 10:15 pm
