Site icon PRASHNA AYUDHAM

అమర్నాథ్ యాత్రకు పోటెత్తుతున్న భక్తులు

Picsart 25 07 22 18 54 31 712

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}

అమర్నాథ్ యాత్రకు పోటెత్తుతున్న భక్తులు

అమర్నాథ్ యాత్రకు భక్తుల రద్దీ పెరిగింది. ఈ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 3 లక్షల మందికిపైగా మంచు లింగాన్ని దర్శించుకున్నారు. జులై 2వ తేదీన అమర్నాథ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి జులై 21వ తేదీ వరకూ అంటే 19 రోజుల్లో 3.21 లక్షల మందికిపైగా భక్తులు మంచు లింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. ఈ యాత్ర ఆగస్టు 9న శ్రావణ పూర్ణిమ రోజున ముగియనుంది.

Exit mobile version