Site icon PRASHNA AYUDHAM

బదిలీపై వెళ్లిన రాష్ట్ర పశు వైద్య అధికారిని సన్మానించిన దమ్మపేట మండల సిబ్బంది

IMG 20241114 WA0254

గత 17 సంవత్సరాలుగా దమ్మపేట మండలంలో విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన డాక్టర్ ఎం రమేష్ బాబు ఇటీవల కాలంలో రాష్ట్ర వెటర్నరీ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికై నందున ఈరోజు దమ్మపేటలో మండల స్టాప్ ఘనంగా సన్మానించడం జరిగింది. ఆయన సేవలు మరువలేనివని ఎంతో నిజాయితీగా, తనకు అప్పజెప్పిన పనిని సక్రమంగా, బాధ్యతాయుతంగా నిర్వహించిన, వ్యక్తిగా పేరు సంపాదించారు.

Exit mobile version