పాడి పశువుల గాలి కుంటూ వ్యాధి నివారణ కార్యక్రమం..

పాడి పశువుల గాలి కుంటూ వ్యాధి నివారణ కార్యక్రమం..

కామారెడ్డి జిల్లా గాంధారి
ప్రశ్న ఆయుధం నవంబర్ 12:

గాంధారి మండలంలో నీ మాధవపల్లి గ్రామంలో పాడి పశువుల టీకాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధిత అధికారులు హైదరాబాద్ డాక్టర్ షకీల్ పరిశీలించడానికి రావడం జరిగింది. కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ సంజు పాల్గొనడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో 142 గేదెలకు అలాగే 42 ఆవులకు టీకాలు వేయడం జరిగింది రైతులకు పలు సూచనలు అలాగే ప్రశు గ్రహసాల ప్రాముఖ్యత మరియు దూడల సంరక్షణ చర్యలు పాల దిగుబడి గురించి మరియు గాలికుంటు వ్యాధి నివారణ చర్యల గురించి వివరించడం జరిగింది మండల పశు వైద్య అధికారి డాక్టర్ రవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

Join WhatsApp

Join Now