వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కంది విత్తనాలు పంపిణీ*

*వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కంది విత్తనాలు పంపిణీ*

కామారెడ్డి జిల్లా కాందారి

(ప్రశ్న ఆయుధం) జూన్ 23

గాంధారి మండల కేంద్రంలో రైతు వేదికలో.వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో. కందులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు .గాంధారి, దుర్గం, నెరల్, గుర్జల్, పోతంగల్ కలన్ క్లస్టర్ రైతులకు NFSM పథకం కింద LRG 52 కంది రకం విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది.600 వందల ఎకరాలకు ఎకరాకు 4 కిలోల చొప్పున 600 ప్యాకెట్లు రైతులకు అందజేయడం తో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని తీసుకువెళ్లడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment