కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
కార్యక్రమం
(ప్రశ్న ఆయుధం )జూన్ 26 కామారెడ్డి జిల్లా గాంధారి
గాంధారి మండల కేంద్రంలో గురువారం రోజున శాసనసభ్యులు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఆదేశానుసారం కళ్యాణ లక్ష్మి, చెక్కుల పంపిణీ కార్యక్రమం చద్ మల్ తండాలో 6 చెక్కులు నేరల్ గ్రామంలో 7 చెక్కులు నాగులూర్ తండాలో 2 నేరెళ్ల తండాలో 6 చెక్కులు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో. M.R.O రేణుకచవాన్ A.M.Cచైర్మన్ బండారి పరమేశ్వర్, మండల అధ్యక్షులు మోహన్ నాయక్, వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్ ,మాజీ ఎంపీటీసీ తూర్పు రాజులు, ముకుందరావు, సింగసాని శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డి, కుమ్మరి రాములు, హైమద్ భాయ్, మండల యూత్ అధ్యక్షులు బీసా గణేష్, టౌన్ అధ్యక్షులు సంగని బాబా. వడ్ల బాలరాజ్. చుక్కల రాజు, రవి సతీష్ రావు, జగదీష్ డైరెక్టర్ కాయితి సాయిలు, అబు ఆనంద్ రావు, గైని సాయిలు నేరాలు సాయిలు ,లక్ష్మణ్ ,దశరథ్ నాయక్, చందా నాయక్, దేవి సింగ్, తిమ్మాపూర్ రవి, రవీందర్, సాయిబాబా, ప్రకాష్, మరియు కాంగ్రెస్ కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొనడం జరిగింది,