మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచాలి: జిల్లా ఎస్పీ

మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచాలి: జిల్లా ఎస్పీ

IMG 20241011 WA0055

ఆదివాసీ ప్రజలకు అండగా ఉండాలని, చట్టాల పట్ల వారికి అవగాహన కల్పించాలని ములుగు జిల్లా ఎస్పీ శబరీశ్ అన్నారు. ములుగు జిల్లాలోని పస్రా, వాజేడు పోలీస్ స్టేషన్లను శుక్రవారం ఎస్పీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఆదివాసీ ప్రజల ప్రాణాలు బలిగొంటున్న మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచాలన్నారు. ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, వారికి కనీస అవసరాలు కల్పించాలన్నారు

Join WhatsApp

Join Now