శిక్షణ పొందిన స్వాట్ టీం ను జిల్లాలో విధులు నిర్వహించేందుకు ప్రారంభించిన జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా..
ప్రత్యేక శిక్షణ పొందిన స్వాట్ టీం ను అనకాపల్లి జిల్లాలో విధులు నిర్వహించేందుకు ప్రారంభించిన జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపిఎస్.30 మందిలో మహిళలతో కూడిన సభ్యులతో ఈ స్వాట్ టీం ను అత్యవసర పరిస్థితుల్లో జిల్లా ఎస్పీ ఆదేశాలతో విధులు నిర్వహిస్తారు.అనకాపల్లి జిల్లా లో పారిశ్రామిక ప్రాంతాలు, ఇతర ప్రదేశాలలో అత్యవసర పరిస్థితులలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ముఖ్యంగా ఆందోళనకారులను, నిరసనకారులను, అదుపు
చేసేందుకు, గుంపులను చెదరగొట్టేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన 30 మంది సభ్యులతో కూడిన స్వాట్ టీం ను ఉపయోగించి నియంత్రించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.