Site icon PRASHNA AYUDHAM

రోడ్ మీద గుంటల కారణంగా దివ్యాంగురాలు లింగాల బ్రిడ్జి నీటిలో మునిగిన మూడు చక్రాల వాహనం..

IMG 20241112 WA0042

రోడ్ మీద గుంటల కారణంగా దివ్యాంగురాలు లింగాల బ్రిడ్జి నీటిలో మునిగిన మూడు చక్రాల వాహనం..

-గుంతల కారణంగా భయాందోళన చెందుతున్న ప్రయాణికులు

తాడ్వాయి మండలం
చిట్యాల (లింగాల బ్రిడ్జి) సమీపంలో రోడ్డు మీద మొన్నటి వరదలకు రోడ్ కొట్టుకు పోయి ఏర్పడి గుంట దానిని అధికారులు పూర్తిగా సరిచేయని కారణంగా దివ్యాంగురాలుకు ప్రమాదం లో గాయాలు దివ్యాంగురాలు ఒక్కసారే అయోమయంకు లోనై గుంటవద్ద కింద పడిపొగా మూడు చక్రాల మోపెడ్ నీటి లోకి దూసుకువెళ్లి మునిగి పోయిన ఘటన చోటు చేసుకుంది.ఆ ఘటన ప్రయాణికులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.

Exit mobile version