ఈ నేల 19వ.తేదీ అనగా *శనివారం ఉదయం 11గం.లకుకొత్తగూడెం లోని పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అధ్యక్షతన జిల్లా స్థాయి పార్టీ సమావేశం జరుగుతుంది, ఈ సమావేశానికి మన .ఎంపీ గాయత్రి రవి ఎమ్మెల్సీ & ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు .తాత మధు , మాజీ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే.మెచ్చ.నాగేశ్వరావు మాజీ ఎమ్మెల్యేే .హరిప్రియ ,మాజీ ఎమ్మెల్యే.తాటి వెంకటేశ్వర్లు ,మాజీ ఎమ్మెల్యేే& మాజీ మంత్రి వర్యులు .వనమా. వెంకటేశ్వర్లు మాజీ జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్ .దిండిగల.రాజేందర్ హాజరవుతున్నారు,కావున మండలంలోని పార్టీ శ్రేణులందరూ* సమావేశానికి హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని పార్టీ మండల ప్రధానకార్యదర్శి దొడ్డా రమేష్ కోరారు.