Site icon PRASHNA AYUDHAM

పాలిటెక్నిక్ వసతి గృహానికి సన్న బియ్యం అందజేత

Screenshot 2024 09 12 19 10 20 79 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2

శివ్వంపేట మండలం గోమారం గ్రామంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ బాలుర వసతి గృహంలో బియ్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఐదు క్వింటాళ్ల సన్న బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నర్సింహారెడ్డి, కుంట లక్ష్మణ్, గడ్డం ముత్యంరెడ్డి, యూత్ నాయకులు రాకేష్ రెడ్డి, శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version