బాధిత కుటుంబానికి విరాళం అందజేత..
కామారెడ్డి జిల్లా భిక్కనూర్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 17:
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన బిక్కనూర్ తెలంగాణ విద్యార్థి సౌత్ క్యాంపస్ విద్యార్థి ప్రీతి కుటుంబానికి యూనివర్సిటీ తరపున సేకరించిన విరాళాలను చెక్కును రిజిస్టర్ ప్రో యాదగిరి బాధిత కుటుంబానికి గురువారం అందించారు. చేతికి అంది వస్తున్న కొడుకు మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతుందని ఆవేదన చెంది తమవంతు సహాయం గా 1,13,300 చెక్కు రూపంలో అందించినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు.