మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని నాగారం డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లింలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిత్యావసర వస్తువులను అందజేశారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600