విద్యార్థులకు సైబర్ క్రైమ్ ఉమెన్ పై అవగాహన కల్పించిన.డి.ఎస్.పి

IMG 20240820 WA0090

నెల్లికుదురులో పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ ఉమెన్ ట్రాఫికింగ్ నేరాలు చనికావేశం లో ఆత్మహత్యల పైన అవగాహన కార్యక్రమం పాల్గొన్న తొర్రూరు .డి.ఎస్.పి.  సురేష్ విద్యార్థినీలు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అనుమానం వస్తే డైల్ 100 కు కాల్ చేయాలి విద్యార్థులు చిన్న చిన్న విషయాలకు చనికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అవి పరిష్కారం కాదు ధైర్యంగా జీవితంలో ముందుకెళ్లాలని  ముఖ్యంగా ఫ్రాడ్ కాల్స్ ఓటిపి చెప్పాలని సెల్ ఫోన్ లకు మెసేజ్ లు వస్తుంటాయి.విద్యార్థులు మీ తల్లిదండ్రులకు చెప్పాలి ఓటీపీలు ఎవరికి షేర్ చేయకూడదని మీ ఇంట్లో తల్లిదండ్రులకు మీరు చెప్పాలికార్యక్రమంలో తొర్రూరు CI జగదీష్ నెల్లికుదురు SI రమేష్ బాబు పోలీసుల కళాబృంద టెక్నికల్ టీం షీ టీం ఎస్ఐలు సైబర్ క్రైమ్ పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now