మియాపూర్ డివిజన్ బిజెపి ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ గా దువ్వల బాలరాజు యాదవ్..

*మియాపూర్ డివిజన్ బిజెపి ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ గా దువ్వల బాలరాజు యాదవ్..*

*ప్రశ్న ఆయుధం,జూన్ 27, శేరిలింగంపల్లి,ప్రతినిధి,*

మియాపూర్ డివిజన్ నూతన కార్యవర్గ నియామక కార్యక్రమం మరియు వికసిత్ భారత్ లక్ష్యంపై కార్యశాల మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 సంవత్సరాలు పూర్తి అయి అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేస్తూ కార్యశాల ఈ కార్యక్రమం,

డివిజన్ అధ్యక్షులు ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శేర్లింగంపల్లి బిజెపి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి మారబోయిన రవికుమార్ యాదవ్ పాల్గొని

మియాపూర్ డివిజన్ బిజెపి ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ గా

దువ్వల బాలరాజు యాదవ్ ను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో. శేరిలింగంపల్లి జాయింట్ కన్వీనర్ మియాపూర్ మని భూషణ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాచమల్ల నాగేశ్వర్ గౌడ్,వికసిత్ భారత్ జిల్లా కో కన్వీనర్ స్రవంతి, సీనియర్ నాయకులు మనోహర్, కుమారస్వామి, నారాయణరెడ్డి, ఆకుల మహేష్,మాణిక్యరావు నాగులు శ్రీశైలం పట్టాభిరామ్, చందు గణేష్, కిరణ్ కుమార్ రెడ్డి, నరసింహారాజు,విద్యా పాండే, విజేందర్ సింగ్,రవి గౌడ్,

డివిజన్ సీనియర్ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment