Site icon PRASHNA AYUDHAM

ఏపీలో ఎకో టూరిజం పాలసీ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు

ఏపీలో
Headlines :
  1. ఏపీలో ఎకో టూరిజం పాలసీ వర్కింగ్ గ్రూప్ గురించి
  2. శాంతి ప్రియా పాండే నేతృత్వంలో కొత్త కమిటీ
  3. ఎకో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వ చర్యలు
  4. పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ కృష్ణతేజ
  5. అటవీ శాఖలోని అధికారులు కమిటీలో భాగస్వామ్యం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎకో టూరిజం పాలసీ వర్కింగ్ గ్రూప్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అటవీశాఖ అదనపు ముఖ్య సంరక్షణాధికారి శాంతి ప్రియా పాండే నేతృత్వం వహించనున్నారు. కమిటీలో సభ్యులుగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్

కృష్ణతేజ సహా నలుగురు అధికారులు ఉన్నారు.

Exit mobile version