Site icon PRASHNA AYUDHAM

ఏపీలో త్వరలో విద్యుత్ ఛార్జీలు తగ్గింపు..

 

ఏపీలో విద్యుత్ ఛార్జీలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని అదిరిపోయే శుభవార్త చెప్పారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. 24 గంటల పాటు వినియోగదారులకు విద్యుత్ ను అందిస్తామని….రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తామని ప్రకటించారు. ఒక్క మెగా వాట్ కూడా కొత్త విద్యుత్ ఉత్పత్తిని తీసుకురాలేదని వెల్లడించారు. కొత్త విద్యుత్ ఉత్పత్తి తీసుకురాక పోవడం వల్ల గతంలో విద్యుత్ చార్జీల ధరలు పెరిగాయన్నారు.

Exit mobile version