Site icon PRASHNA AYUDHAM

తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీలపై చర్చ

ఉద్యోగుల
Headlines
  1. తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీలపై మంత్రి పయ్యావుల ప్రకటన
  2. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్న ఉద్యోగులు
  3. వన్ టైమ్ రిలీవ్‌పై తెలంగాణ సమాధానం కోసం ఏపీ వేచి
  4. 1,447 మంది ఉద్యోగులు ఏపీకి రావడానికి సుముఖత
  5. తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల సమస్యలు పరిష్కారం దిశగా చర్చలు
ఉద్యోగుల బదిలీపై కసరత్తు జరుగుతోందని మంత్రి పయ్యావుల కేశువ వెల్లడించారు 

ఏపీకిచెందిన 1,942మంది తెలంగాణకు వెళ్లేందుకు ఆసక్తి

తెలంగాణకు చెందిన 1447 మంది ఏపీకి వచ్చేందుకు సుముఖత

ఉద్యోగుల వన్ టైమ్ రిలీవ్‌ కోసం తెలంగాణను కోరాం

తెలంగాణ నుంచి సమాధానం రావాల్సి ఉందని మంత్రి పయ్యావుల తెలిపారు.

Exit mobile version