కుటుంబాన్ని పరామర్శించిన ఎర్రబెల్లి దయాకర్ రావు…
వర్ధన్నపేట మండలం
జగన్ తండాలో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డ బానోతు మైబూ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్
రావు.రైతు మైబు నాయక్ కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారంతో పాటు ఇల్లు కట్టివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్.మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.
కుటుంబాన్ని పరామర్శించిన ఎర్రబెల్లి దయాకర్ రావు..
by kana bai
Published On: November 10, 2024 5:20 pm