Site icon PRASHNA AYUDHAM

ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంగా మెలగాలి

IMG 20240721 WA0256

ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 21(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
సమాజంలో ప్రతి ఒక్కరు ధర్మబద్ధంగా మెలగాల్సిన అవసరం ఉందని శ్రీ గురు పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ గౌడ్ పేర్కొన్నారు. శివంపేట మండలం గూడూరు శ్రీ గురు పీఠంలోని సాయిబాబా దత్తాత్రేయ స్వామి బాల ఆలయాల్లో గురుపౌర్ణిమ ప్రత్యేక పూజలు వేద పండితులు వెంకటేశ్వర శర్మ నిర్వహించారు. గురు పీఠం ఆధ్వర్యంలో 20 మంది మానసిక వికలాంగులకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు.

Exit mobile version