Headlines in Telugu:
-
మూడు కోట్ల విలువ గంజాయి కాల్చివేత
-
భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో 1186 కిలోల గంజాయి దగ్ధం
-
ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అభినందన
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో నిల్వగల11 కేజీల
గంజాయిని దగ్ధం చేశారురూ.3 కోట్ల విలువ చేసే 1186 కిలోల గంజాయిని సోమవారం దహనం చేశారు. భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐదు కేసుల్లో పట్టుబ డిన గంజాయిని ఏ డబ్ల్యు ఎస్ కన్సటింగ్ లిమిటెడ్ గోపాల్ పేట్ తల్లెడ మండలంలోని దహన కేంద్రంలో గంజాయిని దగ్ధం చేయించారు.ఖమ్మం డిప్యూటి కమిషనర్ జనార్థన్రెడ్డి, అసిస్టేంట్ కమిషనర్ గణేష్, భద్రాది కొత్తగూడెం ఎక్సైజ్ సూపరిండెంట్ జనాయ్య, భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ రహీమ్ ఉన్నీషా బేగం సమక్షంలో.1186 గంజాయిని దగ్ధం చేయించిన ఖమ్మం జి ల్లా ఎక్సైజ్ పోలీసులను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వి.బి. కమలాసన్రెడ్డి అభినందించారు.