సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రైతులు.

*సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రైతులు.*

ప్రశ్న ఆయుధం

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో

మంగళవారం రోజున సా.4.00 గంటలకు నుండి సాయంత్రం 5 గంటల వరకు దోమకొండ, అంబర్ పేట్ రైతు వేదికల్లో రైతు భరోసా, రుణమాఫీల మీద రైతుల తో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడటం జరిగింది. మరియు సంబరాలు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి జ్యోతి, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు అనంతరెడ్డి టౌన్ అధ్యక్షులు సీతారాం మధు, తాటిపల్లి శ్రీకాంత్,ఏఎంసీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి , అబ్రబోయిన స్వామి, నల్లపు శ్రీనివాస్, షమ్మి, బాణాల బాపురెడ్డి, రవి, సాయిలు పోగుల నర్సింహులు, గంగ జమున, నేతుల సుధాకర్ , ఏవో మణి దీపిక ఏఈవోలు కృష్ణారెడ్డి, మన్యుష రైతులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment