ఆర్థిక సహాయం అందజేత

ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 15 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పోతుల బొగుడ గ్రామం కి చెందిన చాకలి మోహన్ బాబు మృతి చెందగా ఆ కుటుంబాన్ని పరామర్శించిన తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా తన సొంత నిధుల నుండి ఆ కుటుంబానికి పది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో పత్రాల ప్రశాంత్ గౌడ్ ,పెంటాగౌడ్ ,నాగరాజు గౌడ్ ,నర్సింలు ,శ్రీకాంత్ గౌడ్,చాకలి రవి, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now