అంత్యక్రియలకు ఆర్థిక సహాయం…

అంత్యక్రియలకు ఆర్ధికసాయం

చేసిన యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్

ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 18: కూకట్పల్లి ప్రతినిధి

124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి నగర్ వెస్ట్ లో నివసించే బి.నాగేష్(41) మరియు కేటీఆర్ కాలనీ బ్లాక్ నెంబర్ 196 లో నివసించే పసుపుల రాములు(54) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తనయుడు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఇరు కుటుంబాలకు డివిజి ట్రస్ట్ ద్వారా 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. శివరాజ్ గౌడ్, రామరాజు, రాజేష్ చంద్ర, ఎం.డి గౌస్, అలీ, యాకుబ్, శ్రీనివాస్, మోహన్, ఇస్మాయిల్, మెహబూబ్, ఇర్ఫాన్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now