ఆర్థిక సాయం అందజేత

ఆర్థిక

ఆర్థిక సాయం అందజేత: బాధిత కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా పది వేల రూపాయల సాయం

తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా

ప్రశ్న ఆయుధం న్యూస్ అక్టోబర్ 30 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

శివ్వంపేట మండలం చిన్న గొట్టుముక్కల గ్రామానికి చెందిన మొహమ్మద్ వాజిద్ హుస్సేన్ అనారోగ్యం కారణం వల్ల మృతి చెందడం జరిగింది ఆ విషయాన్ని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న, ప్రముఖ సంఘ సేవకులు, తాజా మాజీ జెడ్పిటిసి, పబ్బ మహేష్ గుప్తా, ఆ బాధిత కుటుంబానికి పరామర్శించి,ఆర్థిక సాయం పది వేల రూపాయలు అందజేశారు, ఈ కార్యక్రమంలో, తాజా మాజీ సర్పంచ్, బాలమణి నరేందర్, మాజీ ఎంపీటీసీ నర్సింగ రావు,ముద్దగల లక్ష్మీ నరసయ్య,పాప్యాచారి, వీరస్వామి, గౌస్, మని గౌడ్, సలీమ్,బషీర్, రవి నాయక్ మైనార్టీ సోదరులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now