అంత్యక్రియలకు ఆర్ధికసాయం

అంత్యక్రియలకు ఆర్ధికసాయం

ప్రశ్న ఆయుధం జనవరి 06: కూకట్‌పల్లి ప్రతినిధి

124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కాలనీ హౌస్ నెంబర్ 250gf లో నివసించే లక్ష్మణ్(55) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తనయుడు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి డివిజి ట్రస్ట్ ద్వారా 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. యాదగిరి, ఆదర్శ్, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now