హైదరాబాద్‌లో విదేశీ గంజాయి కలకలం

*హైదరాబాద్‌లో విదేశీ గంజాయి కలకలం*

*Jan 27, 2025*

హైదరాబాద్‌లో విదేశీ గంజాయి కలకలం రేగింది. ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా అమ్మకాలు జరుపుతున్న ముఠా గుట్టును ఆదివారం అర్ధరాత్రి పోలీసులు చేధించారు. గచ్చిబౌలిలో ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు నిర్వహించారు. ప్రశాంతి హిల్స్‌ టింబర్‌ లేక్‌​ వ్యాలీ వద్ద ఒకరిని అదుపులోకి తీసుకోగా.. మరొకరు పరారయ్యారు. పట్టుబడిన వ్యక్తి బెంగళూరులో ఓ ప్రముఖ కంపెనీలో పని చేస్తున్న శివరామ్‌గా గుర్తించారు. పరారైన వ్యక్తి పేరు అజయ్‌గా తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment