Site icon PRASHNA AYUDHAM

విశాఖలో మాజీ ముఖ్యమంత్రి పర్యటన..

 

విశాఖలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌ అచ్యుతాపురం సెజ్‌ ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలిన ఘటనలో గాయపడి అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రేపు ఉదయం 11 గంటలకు వైయస్ జగన్‌ పరామర్శించనున్నారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు విశాఖ చేరుకుంటారు, అక్కడి నుంచి నేరుగా అనకాపల్లి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించనున్నారు..

Exit mobile version