మాజీ ఎంపీటీసీని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గంప

మాజీ ఎంపీటీసీనీ పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గంప..

 

మాచారెడ్డి మండలంలోని

గన్పూర్ గ్రామ మాజీ ఎంపీటీసీ ఏడపల్లి శ్రీనివాస్ తల్లి మూడు రోజుల క్రితం మరణించడంతో, ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్ గన్పూర్ గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పగడాల బాలచంద్రం, మాజీ అధ్యక్షుడు అంజి నాయక్, పార్టీ ప్రధాన కార్యదర్శి రాజా గౌడ్, నాయకులు బుస శ్రీనివాస్, బట్ట రమేష్, హేమ్లానాయక్, మల్లేష్ యాదవ్, అబ్దుల్ కాన్, కిషన్, అజ్జిజ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now