Site icon PRASHNA AYUDHAM

మాజీ ప్రధాని జోహార్ లాల్ నెహ్రూ జన్మదిన కార్యక్రమం ఘనంగా జరిగింది

IMG 20241114 WA02151

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జాతీయ చైర్మన్ బి.వి. రాజు ,జాతీయ ఉపాధ్యక్షురాలు కళ్యాణి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు పూజల లక్ష్మి ఆదేశాలమేరకు ప్రతి సంవత్సరం మన భారత మొదటి ప్రధాన మంత్రి “”జవహరలాల్ నెహ్రు జన్మదినం నవంబర్ 14ను జాతీయ బాలల దినోత్సవం గా జరుపుకోవడం సందర్భంగా ఈరోజు బాధ్రద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం, కబీర్ తాండ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకునే బాల,బాలికలతో కలిసి బాలల దినోత్సవం జరుపుకొని పిల్లలకు పండ్లు పంపిణి చేయడం జరిగింది.ఈ వేడుకలో దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ పాల్వంచ పట్టణ అధ్యక్షురాలు భట్టు మంజుల, పద్మ తదితరులు పాల్గొనడం జరిగింది కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Exit mobile version