మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ జెడ్పిటిసి

ప్రశ్న ఆయుధం న్యూస్ అక్టోబర్ 16 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లి వద్ద జరిగిన రోడ్ ప్రమాదంలో శివ్వంపేట రత్నపూర్, ఉసిరికపల్లికి తండాకు చెందిన ఏడుగురు మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ జడ్పిటిసి మహేష్ గుప్తా సంఘటన స్థలానికి చేరుకొని వాళ్ల కుటుంబాలను పరామర్శించి వాళ్ల కుటుంబాలను ఓదార్చి వాళ్ల కుటుంబాలకు అని విధాలా ఆదుకుంటానని మనో దర్యం తెలుపుతూ తక్షణ సహాయం క్రింద తన స్వంత నిధులనుండి ఇరువై ఐదు వేలు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రంధాలయం చెర్మన్ చంద్రగౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now