హత్యకేసులో నలుగురి అరెస్ట్

హత్యకేసులో నలుగురి అరెస్ట్

ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగస్టు 30, కామారెడ్డి :

గత రెండు రోజుల క్రితం జరిగిన పాత విశ్వనాథం హత్య కేసులో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు కామారెడ్డి పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ నేరానికి సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించారు. పాత విశ్వనాథమును హత్య చేసిన కేసులో లక్ష్మీబాయి, ఆమె అల్లుడు రాజశేఖర్, పోచయ్య, జంగం శంకరప్ప అనే నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now