Site icon PRASHNA AYUDHAM

గ్రామ దేవతలకు గంగనీళ్లు

IMG 20250202 WA0096

గ్రామ దేవతలకు గంగనీళ్లు

నిజామాబాద్ ఫిబ్రవరి 02

పట్టణంలోని కోటార్మూర్ వీడీసీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామదేవతలకు గంగనీళ్లు పోసే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్​ సాయిబాబా గౌడ్, శేఖర్ రెడ్డి, 5వ వార్డు మాజీ కౌన్సిలర్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Exit mobile version